ETV Bharat / crime

Deers Dead: నడి రోడ్డుపై రెండు జింకలు మృతి.. ఏం జరిగింది?

Deers Dead at Aluru: రెండు జింకలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆలూరు పట్టణ సమీపంలో చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు.. ఆరాతీస్తున్నారు.

author img

By

Published : Jan 7, 2022, 12:07 PM IST

Deers Dead at Aluru
Deers Dead at Aluru

Deers Dead at Aluru: కర్నూలు జిల్లా ఆలూరు పట్టణ సమీపంలోని రహదారిపై రెండు జింకలు మృతి చెందాయి. ఆలూరు సమీపంలోని 132 కేవీ విద్యుత్ సమీపంలోని 167 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన జింకలను పరిశీలించారు.

అయితే.. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక.. మరేదైనా కారణమా? అని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. మృత్యువాత పడ్డ జింకలను శవ పంచనామా కోసం పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం దర్యాప్తు చేపడుతామని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు.

Deers Dead at Aluru: కర్నూలు జిల్లా ఆలూరు పట్టణ సమీపంలోని రహదారిపై రెండు జింకలు మృతి చెందాయి. ఆలూరు సమీపంలోని 132 కేవీ విద్యుత్ సమీపంలోని 167 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన జింకలను పరిశీలించారు.

అయితే.. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక.. మరేదైనా కారణమా? అని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. మృత్యువాత పడ్డ జింకలను శవ పంచనామా కోసం పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం దర్యాప్తు చేపడుతామని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మీకు తెలుసా..? శాస్త్రాలు మనుషులకే కాదు కోళ్లకూ ఉన్నాయి...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.