ETV Bharat / crime

విశాఖ: కొత్తపల్లికి చెందిన గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు - Murder of a tribal from Kottapalli

murder
murder
author img

By

Published : Mar 6, 2021, 9:41 AM IST

Updated : Mar 6, 2021, 10:15 AM IST

09:38 March 06

ఇన్​ఫార్మర్ నెపంతో హత్య

విశాఖ జిల్లా జీకే వీధి మండలం కొత్తపల్లికి చెందిన గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. ఇన్‌ఫార్మర్‌ నెపంతో పిలుకు (35) అనే వ్యక్తిని హతమార్చారు.

ఇదీ చదవండి: ఎంపీ విజయసాయిరెడ్డికి భంగపాటు.. నిలదీసిన సీఐటీయూ కార్యకర్తలు

09:38 March 06

ఇన్​ఫార్మర్ నెపంతో హత్య

విశాఖ జిల్లా జీకే వీధి మండలం కొత్తపల్లికి చెందిన గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. ఇన్‌ఫార్మర్‌ నెపంతో పిలుకు (35) అనే వ్యక్తిని హతమార్చారు.

ఇదీ చదవండి: ఎంపీ విజయసాయిరెడ్డికి భంగపాటు.. నిలదీసిన సీఐటీయూ కార్యకర్తలు

Last Updated : Mar 6, 2021, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.