ETV Bharat / crime

'ఎమ్మెల్యే ఫేక్ ఎఫ్​బీ క్రియేట్​.. ఆపై డిమాండ్​'

author img

By

Published : Apr 8, 2021, 10:00 AM IST

ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పేరుతో దుండగులు ఫేస్​బుక్​ ఖాతా క్రియేట్​ చేశారు. ఇదే అదునుగా చూసి ఆ నాయకుని బంధువులు, మిత్రులు, కార్యకర్తలకు ఫోన్​ చేసి డబ్బులు అడుగుతున్నారు. అప్రమత్తమైన తెలంగాణ.. గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ పోలీసులకు తెలిపారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

rajasingh fake account
rajasingh fake account

రాజాసింగ్ పేరుతో పేక్ ఫేస్​బుక్​ ఐడీ మెసేంజర్ క్రియేట్ చేసి కొంత మంది దుండగులు డబ్బులు అడుగుతున్నారని హైదరాబాద్​లోని గోషామహల్​ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. సెలబ్రిటీలు, నాయకుల పేర్లు ఉపయోగించి కార్యకర్తలకు, బంధువులు, మిత్రులను వారు డబ్బులు అడిగి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా ఇలా అడిగితే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని రాజా సింగ్ సూచించారు.

రాజాసింగ్ పేరుతో పేక్ ఫేస్​బుక్​ ఐడీ మెసేంజర్ క్రియేట్ చేసి కొంత మంది దుండగులు డబ్బులు అడుగుతున్నారని హైదరాబాద్​లోని గోషామహల్​ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. సెలబ్రిటీలు, నాయకుల పేర్లు ఉపయోగించి కార్యకర్తలకు, బంధువులు, మిత్రులను వారు డబ్బులు అడిగి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా ఇలా అడిగితే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని రాజా సింగ్ సూచించారు.

ఇదీ చూడండి: 'అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.