ETV Bharat / city

డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులకు లోకేశ్ పరామర్శ - Nara Lokesh latest news

డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో శుక్రవారం మృతి చెందటంతో...ఆయన కుటుంబ సభ్యులను ఇవాళ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ విశాఖలో పరామర్శించారు.

lokesh
డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులకు లోకేశ్ పరామర్శ
author img

By

Published : May 23, 2021, 10:06 AM IST

Updated : May 24, 2021, 12:40 PM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఇవాళ విశాఖలో పర్యటించారు. విశాఖ సీతమ్మధారలోని డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్లిన లోకేశ్...ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులను లోకేశ్ పరామర్శించారు.

ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే వేధిస్తారా అని లోకేశ్‌ ప్రశ్నించారు. నిరంతరం ప్రజలకు సేవ చేసే వ్యక్తి డాక్టర్‌ సుధాకర్‌‌ అన్న లోకేశ్..‌ఆయనపై అక్రమ కేసులు పెట్టి మానసికంగా వేధించారని ఆరోపంచారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఇవాళ విశాఖలో పర్యటించారు. విశాఖ సీతమ్మధారలోని డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్లిన లోకేశ్...ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులను లోకేశ్ పరామర్శించారు.

ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే వేధిస్తారా అని లోకేశ్‌ ప్రశ్నించారు. నిరంతరం ప్రజలకు సేవ చేసే వ్యక్తి డాక్టర్‌ సుధాకర్‌‌ అన్న లోకేశ్..‌ఆయనపై అక్రమ కేసులు పెట్టి మానసికంగా వేధించారని ఆరోపంచారు.

ఇవీ చూడండి:

సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించండి: ప్రధానికి సీఎం లేఖ

Last Updated : May 24, 2021, 12:40 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.