ETV Bharat / city

మహిళలకు ఆత్మరక్షణ విద్య తెలిసుండాలి: సాయిధరమ్ తేజ్ - latest news on sai dharam tej

దిశా ఘటన నేపథ్యంలో మహిళలకు ఆత్మరక్షణకు సంబంధిత విద్య తెలిసుండాలని సాయి ధరమ్ తేజ్ అభిప్రాయపడ్డారు. ప్రతి రోజు పండగే చిత్రబృందం విశాఖలో సందడి చేసింది

sai dharam tej on disha
దిశా ఘటనపై సాయిధరమ్​ తేజ్​
author img

By

Published : Dec 9, 2019, 10:26 AM IST

ప్రతి రోజు పండగే చిత్రబృందం విశాఖలో సందడి చేసింది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్​ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బంధుత్వాల విలువలు తెలియజేసే కథాంశంతో నిర్మించామని చిత్ర బృందం తెలిపింది.


దిశా ఘటన నేపథ్యంలో మహిళలకు ఆత్మరక్షణకు సంబంధిత విద్య తెలిసుండాలని సాయి ధరమ్ తేజ్ అభిప్రాయపడ్డారు. వీటిపై తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రత్యేక శిక్షణ తరగతులు ఇప్పించాలని సూచించారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఎలా బయటపడాలో తెలుసుకునేందుకు యాప్స్ వినియోగించాలన్నారు.

దిశా ఘటనపై స్పందించిన సాయిధరమ్​ తేజ్​

ప్రతి రోజు పండగే చిత్రబృందం విశాఖలో సందడి చేసింది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్​ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బంధుత్వాల విలువలు తెలియజేసే కథాంశంతో నిర్మించామని చిత్ర బృందం తెలిపింది.


దిశా ఘటన నేపథ్యంలో మహిళలకు ఆత్మరక్షణకు సంబంధిత విద్య తెలిసుండాలని సాయి ధరమ్ తేజ్ అభిప్రాయపడ్డారు. వీటిపై తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రత్యేక శిక్షణ తరగతులు ఇప్పించాలని సూచించారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఎలా బయటపడాలో తెలుసుకునేందుకు యాప్స్ వినియోగించాలన్నారు.

దిశా ఘటనపై స్పందించిన సాయిధరమ్​ తేజ్​
Intro:Ap_Vsp_91_08_Hero_Saidharamtej_On_Disha_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) ప్రతి రోజు పండగే చిత్రబృందం విశాఖలో సందడి చేసింది సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది బంధుత్వాల విలువలు తెలియజేసే కథాంశంతో నిర్మించామని తెలిపింది. నగరంలోని ఓ థియేటర్లో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.


Body:దిశా ఘటన నేపథ్యంలో మహిళల ఆత్మరక్షణకు సంబంధిత విద్య తెలిసుండాలని సాయి ధరమ్ తేజ్ అన్నారు. వీటిపై తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రత్యేక శిక్షణ తరగతులు ఇప్పించాలని.. ఇవన్నీ బాల్యంలోనే చేయాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలని..ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా బయటపడాలో తెలుసుకునేందుకు యాప్స్ వినియోగించాలని ఆయన తెలిపారు. పిల్లలకు విలువలు, గౌరవ మర్యాదల గురించి తెలియజేయాలని.. చదువుకుంటేనే తెలుస్తాయని అనుకోవడం పొరపాటని దిశ పై అత్యాచారం చేసి చంపిన నిందితులంతా పెద్ద వయస్సు వారు ఏమీ కాదని, విలువలతో కూడిన జ్ఞానం లేకపోవడం వారిని ఈ పరిస్థితికి తీసుకు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులు పిల్లలకు మంచి చెడుల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని.. మగ, ఆడ పిల్లలను సమానంగా పెంచాలని ఆయన కోరారు.


Conclusion:దర్శకుడు మారుతి కథ వినిపిస్తున్నప్పుడు తాత గుర్తొచ్చారని ఆయనతో పెరిగిన రోజులు రోజులు నా కళ్లముందు సాక్షాత్కరించాయని సాయి ధరమ్ అన్నారు. మంచి కుటుంబ కథా చిత్రం అవ్వడంతో కథ విన్న వెంటనే ఓకే చెప్పానని తాత పాత్రలో సత్య రాజ్ తో నటించినంతసేపు సరదాగా అనిపించిందని ఆయన తెలిపారు.



బైట్: సాయిధరమ్ తేజ్, నటుడు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.