ETV Bharat / city

ఉక్కు పరిరక్షణకు అవసరమైతే దిల్లీలోనూ పోరాడతాం: విజయసాయిరెడ్డి

author img

By

Published : Mar 9, 2021, 7:52 PM IST

ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు 22 కిలో మీటర్లు పాదయాత్ర చేశామని గుర్తు చేశారు.

mp vijayasaireddy on vishaka steel plant privatisation
mp vijayasaireddy on vishaka steel plant privatisation

విశాఖ స్టీల్ ప్లాంట్​ను లాభల బాట పట్టించవచ్చని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అవసరమైతే దిల్లీలో కూడా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్​ను లాభల బాట పట్టించవచ్చని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అవసరమైతే దిల్లీలో కూడా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: స్టీల్​ ప్లాంట్​పై మరోసారి ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.