ETV Bharat / city

వైకాపా అభ్యర్థులను గెలిపించండి: ఎంపీ విజయసాయిరెడ్డి

author img

By

Published : Mar 2, 2021, 5:13 PM IST

గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓటర్లను కోరారు. పలు వార్డుల్లో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.

mp vijaya sai reddy
mp vijaya sai reddy

గ్రేటర్ విశాఖ ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గంలోని పలు వార్డుల్లో ఆ పార్టీ తరపు అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను గుర్తించి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రచారంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి

గ్రేటర్ విశాఖ ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గంలోని పలు వార్డుల్లో ఆ పార్టీ తరపు అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను గుర్తించి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రచారంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి

తునిలో రైలు దహనం కేసు విచారణ.. ఈ నెల 16కు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.