ETV Bharat / city

విశాఖ విమానాశ్రయంలో కరోనా వైద్య కేంద్రం.. మంత్రి అవంతి పరిశీలన

విశాఖ విమానాశ్రయాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించారు. ఎయిర్​పోర్టులో ఏర్పాటుచేసిన కరోనా వైద్య కేంద్రాన్ని పరిశీలించారు.

author img

By

Published : Mar 21, 2020, 2:21 PM IST

Updated : Mar 21, 2020, 3:20 PM IST

minister avanthi srinivas visit corona medical centre in vizag airport
విశాఖ విమానాశ్రయంలో కరోనా వైద్య కేంద్రం

విశాఖ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కరోనా తనిఖీ వైద్య కేంద్రాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిశీలించారు. అందులో వైద్య సిబ్బందిని పెంచాలని డీఎంహెచ్‌వోను మంత్రి ఆదేశించారు. ఎంబీబీఎస్‌ వైద్యులను కాకుండా ఎండీలను నియమించాలని సూచించారు. స్వదేశీ, విదేశీ ప్రయాణికులు అందరినీ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీచేశారు.

విశాఖ విమానాశ్రయంలో కరోనా వైద్య కేంద్రం

ఇవీ చదవండి.. కరోనా కారణంగా నూకాలమ్మ జాతర నిలిపివేత

విశాఖ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కరోనా తనిఖీ వైద్య కేంద్రాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిశీలించారు. అందులో వైద్య సిబ్బందిని పెంచాలని డీఎంహెచ్‌వోను మంత్రి ఆదేశించారు. ఎంబీబీఎస్‌ వైద్యులను కాకుండా ఎండీలను నియమించాలని సూచించారు. స్వదేశీ, విదేశీ ప్రయాణికులు అందరినీ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీచేశారు.

విశాఖ విమానాశ్రయంలో కరోనా వైద్య కేంద్రం

ఇవీ చదవండి.. కరోనా కారణంగా నూకాలమ్మ జాతర నిలిపివేత

Last Updated : Mar 21, 2020, 3:20 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.