ETV Bharat / city

రిషికొండ వద్ద ఒడ్డుకు కొట్టుకువచ్చిన చేపలు - రుషికొండ బీచ్​ తాజా వార్తలు

రిషికొండ వద్ద సాగరతీరంలో భారీగా చిన్న చేపలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. అక్కడున్న స్థానికులు వాటిని సంచుల్లో వేసుకుని వేసుకుని తీసుకెళ్లారు.

fishes came to sea shore at visakhapatnam
ఒడ్డుకు కొట్టుకువచ్చిన చేపలు
author img

By

Published : Aug 18, 2020, 6:17 PM IST

విశాఖ సాగరతీరంలో పెద్ద సంఖ్యలో చేపలు ఒడ్డుకు వచ్చాయి. రిషికొండ వద్ద ఇలా కొట్టుకురావడం వల్ల స్థానికులు వీటిని సంచుల్లో పట్టుకెళ్లేందుకు ఎగబడ్డారు. అల్పపీడనం నేపథ్యంలో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ సాగరతీరంలో పెద్ద సంఖ్యలో చేపలు ఒడ్డుకు వచ్చాయి. రిషికొండ వద్ద ఇలా కొట్టుకురావడం వల్ల స్థానికులు వీటిని సంచుల్లో పట్టుకెళ్లేందుకు ఎగబడ్డారు. అల్పపీడనం నేపథ్యంలో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

మేఘాద్రి రిజర్వాయర్​లో పెద్ద ఎత్తున చేపలు మృత్యువాత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.