ETV Bharat / city

గిల్టు నగలతో బ్యాంకుకు కోటి రూపాయల టోకరా!

విశాఖ ఇండియన్​ బ్యాంక్​ ద్వారకా నగర్​ బ్రాంచ్​లో గిల్టు నగల మోసంలో... సుమారు కోటి రూపాయల వరకు అవకతవకలు జరిగాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై బ్యాంకు మేనేజర్​ ఇంకా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వనుందున విమర్శలు వస్తున్నాయి.

author img

By

Published : Aug 17, 2019, 9:21 PM IST

గిల్టు నగలతో బ్యాంకుకు కోటి రూపాయల టోకరా
గిల్టు నగలతో బ్యాంకుకు కోటి రూపాయల టోకరా

విశాఖలోని ఇండియన్ బ్యాంక్ ద్వారకా నగర్ బ్రాంచ్ లో... గిల్టు నగల ఉదంతంలో సుమారు కోటి రూపాయల వరకు అవకతవకలు జరిగాయని బ్యాంకు అధికారులు అంచనా వేశారు. తమ ప్రమేయం లేకుండా గిల్టు నగలు లోన్ లో పెట్టామని బ్యాంకు అధికారులు చెప్పడంపై... ఆవేదన చెందిన ఖాతాదారులు ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మొత్తం 21 మంది ఖాతాదారులకు బ్యాంకు అధికారులు వారికి నోటీసులు పంపించడంపై ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అయితే.. బ్యాంక్ మేనేజర్ ఇప్పటివరకూ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకపోవడాన్ని సర్వత్రా వ్యతిరేకిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టుకుని వాటిని విలువ కట్టే ఉద్యోగి.. గోల్డ్ అప్రైజర్ గత ఏడాది మృతి చెందిన కారణంగా.. బ్యాంకు మేనేజర్ ఈ ఉదంతంపై ఓ కొలిక్కి రాలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సోమవారం విశాఖకు వచ్చి... ఈ వ్యవహారంపై ఆరా తీయనున్నట్లు సమాచారం.

ఉదంతాన్ని.. పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన బ్యాంక్ మేనేజర్ పై.. ఉన్నతాధికారుల ఫిర్యాదు లేకుండా సమగ్ర దర్యాప్తు చేయలేమని చెప్తున్నారు.

గిల్టు నగలతో బ్యాంకుకు కోటి రూపాయల టోకరా

విశాఖలోని ఇండియన్ బ్యాంక్ ద్వారకా నగర్ బ్రాంచ్ లో... గిల్టు నగల ఉదంతంలో సుమారు కోటి రూపాయల వరకు అవకతవకలు జరిగాయని బ్యాంకు అధికారులు అంచనా వేశారు. తమ ప్రమేయం లేకుండా గిల్టు నగలు లోన్ లో పెట్టామని బ్యాంకు అధికారులు చెప్పడంపై... ఆవేదన చెందిన ఖాతాదారులు ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మొత్తం 21 మంది ఖాతాదారులకు బ్యాంకు అధికారులు వారికి నోటీసులు పంపించడంపై ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అయితే.. బ్యాంక్ మేనేజర్ ఇప్పటివరకూ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకపోవడాన్ని సర్వత్రా వ్యతిరేకిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టుకుని వాటిని విలువ కట్టే ఉద్యోగి.. గోల్డ్ అప్రైజర్ గత ఏడాది మృతి చెందిన కారణంగా.. బ్యాంకు మేనేజర్ ఈ ఉదంతంపై ఓ కొలిక్కి రాలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సోమవారం విశాఖకు వచ్చి... ఈ వ్యవహారంపై ఆరా తీయనున్నట్లు సమాచారం.

ఉదంతాన్ని.. పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన బ్యాంక్ మేనేజర్ పై.. ఉన్నతాధికారుల ఫిర్యాదు లేకుండా సమగ్ర దర్యాప్తు చేయలేమని చెప్తున్నారు.

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో అన్న క్యాంటీన్ తక్షణమే తెరిపించాలని మాజీ ప్రభుత్వ విప్ కూన రవి కుమార్ ప్రభుత్వం టిఫిన్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వం లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు పట్టెడన్నం పెట్టడమే ఉద్దేశంతో రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో అన్న ప్రారంభించారని అన్నారు అయితే వైకాపా ప్రభుత్వం వచ్చి వాటి మూసివేసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసివేసి ఇ పేదవాడు పొట్ట కొట్టారని వారి ఆకలి మంట కచ్చితంగా ఆయన తగులుతుందని అన్నారు పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రజలకు పనికొచ్చే పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు సందర్భంగా మాట్లాడి అన్నదానం చేయడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే అన్న క్యాంటిన్లు తెరిపించే విధంగా రాష్ట్రం చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ఉన్నారు.Body:అన్నా క్యాంటీన్ తెరిపించాలని మాజీ ప్రభుత్వ విప్ ఆందోళనConclusion:8008574248

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.