ETV Bharat / city

విశాఖలోని ఖాళీ భూములపై అధికార పార్టీ కన్ను: అయ్యన్నపాత్రుడు

author img

By

Published : Apr 8, 2021, 12:03 PM IST

విశాఖలోని ఖాళీ భూములపై అధికార పార్టీ కన్నుపడిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. 17 ఎకరాలు రూ.1,700 కోట్లకు విక్రయించేందుకు సన్నాహాల జరుగుతున్నాయని అన్నారు.

visakhapatnam lands issie
ayyanapathrudu allegations on ycp leaders

వైకాపా నేతలపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. విశాఖలోని ఖాళీ భూములపై అధికార పార్టీ కన్నుపడిందని ఆరోపించారు. 17 ఎకరాలు రూ.1,700 కోట్లకు విక్రయించేందుకు సన్నాహాల జరుగుతున్నాయని అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోనూ ఆయన విడుదల చేశారు.

ఇదీ చదవండి

వైకాపా నేతలపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. విశాఖలోని ఖాళీ భూములపై అధికార పార్టీ కన్నుపడిందని ఆరోపించారు. 17 ఎకరాలు రూ.1,700 కోట్లకు విక్రయించేందుకు సన్నాహాల జరుగుతున్నాయని అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోనూ ఆయన విడుదల చేశారు.

ఇదీ చదవండి

పరిషత్ పోరు: ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతం ఇలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.