ETV Bharat / city

'3 కోట్లు కేటాయించి.. పండుగ చేసుకోమంటారా..?' - vizag latest news

విశాఖ రైల్వేస్టేషన్​ ప్రధాన ద్వారం ఎదుట ప్లకార్డులు పట్టుకుని సీపీఐ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోరాటాల ఫలితంగా విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్​కు... కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్​లో కేవలం 3 కోట్ల రూపాయలను ప్రకటించడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ సీపీఐ ఆందోళన చేశారు.

cpi protest near vizag railway station
విశాఖ రైల్వేస్టేషన్​ ఎదుట సీపీఐ కార్యకర్తలు ధర్నా
author img

By

Published : Feb 7, 2020, 10:11 PM IST

విశాఖ రైల్వేస్టేషన్​ ఎదుట సీపీఐ కార్యకర్తలు ధర్నా

విశాఖ రైల్వేస్టేషన్​ ఎదుట సీపీఐ కార్యకర్తలు ధర్నా

ఇదీ చదవండి :

అమరావతి రైలు అటకెక్కింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.