ETV Bharat / city

వైకాపా భాజపాతో అనధికార పొత్తు పెట్టుకుంది - బృందా కారాట్​

ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పినా... మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చట్టాలకు వైకాపా ఎందుకు మద్దతిస్తోందని బృందా కారాట్​ విమర్శించారు.

author img

By

Published : Aug 2, 2019, 5:48 PM IST

బృందా కారాట్​

వైకాపా కేంద్రంతో అనధికార పొత్తు కొనసాగిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారాట్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం తేల్చి చెప్పినా మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చట్టాలకు వైకాపా ఎందుకు మద్దతిస్తోందని ఆమె విశాఖలో ప్రశ్నించారు.

మీడియాతో మాట్లాడుతున్న బృందా కారాట్​

వైకాపా కేంద్రంతో అనధికార పొత్తు కొనసాగిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారాట్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం తేల్చి చెప్పినా మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చట్టాలకు వైకాపా ఎందుకు మద్దతిస్తోందని ఆమె విశాఖలో ప్రశ్నించారు.

మీడియాతో మాట్లాడుతున్న బృందా కారాట్​

ఇదీ చదవండి

మురళీధరన్​ బయోపిక్​లో నటించనున్న సచిన్!

Intro:Ap_vsp_46_02_anna_canteen_press_meet_tdp_ab_AP10077_k.Bhanojirao_8008574722
పేదల కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్లను నిలిపి వేయడం అన్యాయమని ఎమ్మెల్సీ, విశాఖ గ్రామీణ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వర రావు తెలిపారు విశాఖ జిల్లా అనకాపల్లి లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా 73 పట్టణాలు నగరాల్లో ఒకేసారి 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని గుర్తు చేశారు రోజుకు సుమారు మూడు లక్షల మంది ఈ క్యాంటీన్లో పలహారం భోజనాలు చేసేవారు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్న అన్న క్యాంటిన్లు తెరిపించిన పోతే తెదేపా తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పేర్కొన్నారు


Body:రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన తుగ్లక్ పాలన మరిపించే రీతిలో ఉందన్నారు. పేద ప్రజలకు పనికొచ్చే పథకాలను ఆపేయడం అన్యాయమన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు 45 ఏళ్లుగా పింఛన్లు ఇస్తామని ఎన్నికల్లో ప్రచారం లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు


Conclusion:విలేకరుల సమావేశంలో తెదేపా నాయకులు డాక్టర్ నారాయణ రావు , కొణతాల వెంకట్రావు, పలక సత్యనారాయణ పాల్గొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.