బంగ్లాదేశ్ నౌకాదళం అడ్మిరల్ ఔరంగజేబ్ చౌధురి విశాఖ తూర్పు నావికాదళం ముఖ్యకార్యాలయం సందర్శనకు రానున్నట్టు... ఈఎన్సీ(ఈస్టన్ నేవల్ కమాండ్) వర్గాలు తెలిపాయి. భారత్, బంగ్లాదేశ్ నౌకాదళాల మధ్య పరస్పర సంబంధాలను మెరుగుపర్చేందుకు ఆయన పర్యటన దోహదపడనుందని వివరించాయి. విశాఖలోని కొన్ని నేవల్ యూనిట్లను ఆయన సందర్శిస్తారని నేవీ వర్గాలు తెలిపాయి. ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ వైస్అడ్మిరల్ అతుల్కుమార్ జైన్తో భేటీ కానున్నారు.
ఇదీ చదవండి :