ETV Bharat / city

కృష్ణా విద్యా మందిర్​లో సామూహిక అక్షరాభ్యాసం - vasantha panchami at vishaka

వసంత పంచమి సందర్భంగా విశాఖలోని కృష్ణా విద్యా మందిర్​లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీమంత్రి అశోక్​గజపతి రాజు హాజరయ్యారు. చిన్నారుల విజ్ఞాన ప్రదర్శన ఆకట్టుకుంది.

ashok gajapathiraju at mass aksharabhyas at vishaka
కృష్ణా విద్యా మందిర్​లో వసంత పంచమి
author img

By

Published : Feb 16, 2021, 4:13 PM IST

వసంత పంచమి సందర్భంగా విశాఖలోని కృష్ణా విద్యా మందిర్​లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్​గజపతి రాజు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. అనంతరం పాఠశాలలో చిన్నారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనను ఆయన తిలకించారు.

వసంత పంచమి సందర్భంగా విశాఖలోని కృష్ణా విద్యా మందిర్​లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్​గజపతి రాజు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. అనంతరం పాఠశాలలో చిన్నారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనను ఆయన తిలకించారు.

ఇదీ చదవండి: మాఘశుద్ధ పంచమి: జ్ఞానదాయిని సరస్వతి సాకారమైన రోజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.