ETV Bharat / city

విదేశీయుల మనసులో ఏయూ

author img

By

Published : Nov 3, 2020, 2:06 PM IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఐఐఎం భాగస్వామ్యంతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుకు 40 మంది విదేశీ విద్యార్థులు ఎంపికయ్యారు.

Andhra University
విదేశీయుల మనసులో ఏయూ

ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఐఐఎం భాగస్వామ్యంతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సును అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించాలన్న నిర్ణయానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆ కోర్సుకు 40 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కొన్ని కోర్సులను రూపొందిస్తున్నాయి. అందులో భాగంగా... ఆంధ్రవిశ్వవిద్యాలయం కూడా తాజా కోర్సును అందుబాటులోకి తెచ్చింది.

ఇదీ చదవండి:

ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఐఐఎం భాగస్వామ్యంతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సును అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించాలన్న నిర్ణయానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆ కోర్సుకు 40 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కొన్ని కోర్సులను రూపొందిస్తున్నాయి. అందులో భాగంగా... ఆంధ్రవిశ్వవిద్యాలయం కూడా తాజా కోర్సును అందుబాటులోకి తెచ్చింది.

ఇదీ చదవండి:

విశాఖ తాగు నీటికి రూ.4,600 కోట్లతో మరో ప్రణాళిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.