ETV Bharat / city

అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి - విజయవాడలో రైలు పట్టాలపై యువకుడి ఆత్మహత్య

విజయవాడలో రైలు పట్టాలపై ఓ యువకుడి మృత దేహం లభించింది. అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. రాజరాజేశ్వరి పేటకు చెందిన జంపాల దాసుగా అతడిని రైల్వే పోలీసులు గుర్తించారు.

youngster suspicious death on railway track
రైలు పట్టాలపై యువకుడి అనుమానాస్పద మృతి
author img

By

Published : Oct 27, 2020, 5:45 PM IST

జంపాల దాసు అనే యువకుడు.. రైలు పట్టాలపై అనుమానస్పద స్థితిలో మరణించాడు. విజయవాడ అజిత్​సింగ్ నగర్ వద్ద ఈ ఘటన జరిగింది. పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.

మృతుడిని స్థానిక రాజరాజేశ్వరి పేటకు చెందిన వ్యక్తి జంపాల దాసుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జంపాల దాసు అనే యువకుడు.. రైలు పట్టాలపై అనుమానస్పద స్థితిలో మరణించాడు. విజయవాడ అజిత్​సింగ్ నగర్ వద్ద ఈ ఘటన జరిగింది. పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.

మృతుడిని స్థానిక రాజరాజేశ్వరి పేటకు చెందిన వ్యక్తి జంపాల దాసుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పట్టపగలు ఓ అపార్ట్​మెంట్​​లో బైక్​ దొంగతనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.