ETV Bharat / city

శరన్నవరాత్రులు:కీలక ఘట్టం.. అమ్మవారి జన్మనక్షత్రం

శరన్నవరాత్రి ఉత్సవాల్లో కీలక ఘట్టం మూలా నక్షత్రం ఇవాళే. లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం దుర్గగుడి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. తెల్లవారుజామున ఒంటి గంట నుంచే అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పించారు.

author img

By

Published : Oct 5, 2019, 5:44 AM IST

శరన్నవరాత్రులు:కీలక ఘట్టం..అమ్మవారి జన్మనక్షత్రం

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మూలా నక్షత్రం రోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ ఒక్క రోజునే దాదాపు మూడు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.
అమ్మవారికి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రాష్ట్రప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించనుంది. కిందటి ఏడాదితో పోల్చుకుంటే దసరా ఉత్సవాల ప్రారంభం నుంచే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మూలా నక్షత్రం రోజున భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

శరన్నవరాత్రులు:కీలక ఘట్టం..అమ్మవారి జన్మనక్షత్రం

ఇదీ చదవండి: సర్వసతి దేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మూలా నక్షత్రం రోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ ఒక్క రోజునే దాదాపు మూడు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.
అమ్మవారికి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రాష్ట్రప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించనుంది. కిందటి ఏడాదితో పోల్చుకుంటే దసరా ఉత్సవాల ప్రారంభం నుంచే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మూలా నక్షత్రం రోజున భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

శరన్నవరాత్రులు:కీలక ఘట్టం..అమ్మవారి జన్మనక్షత్రం

ఇదీ చదవండి: సర్వసతి దేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.