ETV Bharat / city

ఆరు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

author img

By

Published : Jun 2, 2019, 5:01 PM IST

Updated : Jun 2, 2019, 7:17 PM IST

పిడుగు

రాష్ట్రంలో విశాఖ, తూర్పుగోదావరి, చిత్తూరు, విజయనగరం, కర్నూలు, కడప జిల్లాల్లో పిడుగులు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరికలు జారీచేసింది. విశాఖ జిల్లాలో పాడేరు, జి.మాడుగుల, మాడుగుల, హుకుంపేట, అనంతగిరి, చింతపల్లి, చీడికాడ, దేవరాపల్లి, రావికమతంలో పిడుగులు పడవచ్చని సూచించింది. తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు, వరరామచంద్రాపురం, మారేడుమిల్లి మండలాల్లో.. చిత్తూరు జిల్లాలో చిత్తూరు, బంగారుపాళ్యం, కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామసముద్రం, పుంగనూరు, నగరి, నిండ్ర, పాకాల మండలాల్లో.. విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపుర, మక్కువ, కొమరాడ, పార్వతీపురం, సాలూరు, సీతానగరం పరిసరాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు, సిరివెళ్ల, వెల్దుర్తి, పాణ్యం, బనగానపల్లె, కోవెలకుంట్ల, సిరివెళ్ల, ఆళ్లగడ్డ, కల్లూరులో.. కడప జిల్లాలోని కాశినాయన, పోరుమామిళ్ల, బ్రహ్మంగారిమఠంలో కూడా పిడుగులు పడతాయని.. వాటికి తోడు ఈదురుగాలులతో వర్షం పడుతుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి

రాష్ట్రంలో విశాఖ, తూర్పుగోదావరి, చిత్తూరు, విజయనగరం, కర్నూలు, కడప జిల్లాల్లో పిడుగులు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరికలు జారీచేసింది. విశాఖ జిల్లాలో పాడేరు, జి.మాడుగుల, మాడుగుల, హుకుంపేట, అనంతగిరి, చింతపల్లి, చీడికాడ, దేవరాపల్లి, రావికమతంలో పిడుగులు పడవచ్చని సూచించింది. తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు, వరరామచంద్రాపురం, మారేడుమిల్లి మండలాల్లో.. చిత్తూరు జిల్లాలో చిత్తూరు, బంగారుపాళ్యం, కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామసముద్రం, పుంగనూరు, నగరి, నిండ్ర, పాకాల మండలాల్లో.. విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపుర, మక్కువ, కొమరాడ, పార్వతీపురం, సాలూరు, సీతానగరం పరిసరాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు, సిరివెళ్ల, వెల్దుర్తి, పాణ్యం, బనగానపల్లె, కోవెలకుంట్ల, సిరివెళ్ల, ఆళ్లగడ్డ, కల్లూరులో.. కడప జిల్లాలోని కాశినాయన, పోరుమామిళ్ల, బ్రహ్మంగారిమఠంలో కూడా పిడుగులు పడతాయని.. వాటికి తోడు ఈదురుగాలులతో వర్షం పడుతుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి

అమాత్య పదవులు.. అలా ఇస్తారన్నమాట!

Intro:ap_cdp_16_02_rtc_nmu_preident_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఈనెల 13వ తేదీ తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధం గా ఉండాలని అని ఆర్ టి సి నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. యాజమాన్యం కార్మిక సమస్యలపై స్పందించకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చామని అన్నారు. కడపలోని యూనియన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.. అంతకుముందు కార్మికులు ఆర్టీసీ బస్టాండ్ నుంచి యూనియన్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఆర్టీసీలో సిబ్బంది కుదింపు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో అన్ని విభాగాలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని ఖండించారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్దీకరించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గతంలోనే కార్మిక సమస్యలపై విన్నవించామని పేర్కొన్నారు. ఎన్ఎంయు ఒంటరిగానే పోరాటం చేస్తుందని చెప్పారు. మరోసారి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ కార్మిక సమస్యలపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు.
byte: శ్రీనివాసరావు, ఎన్ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.


Body:ఎన్ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


Conclusion:కడప
Last Updated : Jun 2, 2019, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.