ETV Bharat / city

తిరుపతి ఉపఎన్నిక అక్రమాలపై సీఈసీని కలవనున్న తెదేపా - తిరుపతి ఉపఎన్నికపై తెదేపా ఫిర్యాదు వార్తలు

తెదేపా ఎంపీల బృందం దిల్లీలో సీఈసీని కలవనుంది. తిరుపతి ఉపఎన్నికలో అక్రమాలపై ఫిర్యాదు చేయనుంది.

tdp mp's meet cec and complaint on tirupathi by election
tdp mp's meet cec and complaint on tirupathi by election
author img

By

Published : Apr 17, 2021, 3:19 PM IST

కాసేపట్లో తెదేపా ఎంపీలు సీఈసీని కలవనున్నారు. తిరుపతి ఉపఎన్నికలో అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు సీఈసీకి ఆధారాలు సమర్పించనున్నారు.

కాసేపట్లో తెదేపా ఎంపీలు సీఈసీని కలవనున్నారు. తిరుపతి ఉపఎన్నికలో అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు సీఈసీకి ఆధారాలు సమర్పించనున్నారు.

ఇదీ చదవండి: తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం.. తెదేపా ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.