ETV Bharat / city

దళితాభ్యుదయవాది స్మృతికి... చంద్రబాబు, లోకేశ్​ నివాళులు

బాలయోగి జయంతి సందర్భంగా దళితాభ్యుదయవాది స్మృతికి తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్​ నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తిదాయక సేవలందించారని కొనియాడారు.

author img

By

Published : Oct 1, 2022, 3:53 PM IST

Chandrababu
చంద్రబాబు

బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తిదాయకమైన సేవలందించిన తెదేపా నేత, తొలి దళిత స్పీకర్​గా దేశ రాజకీయాల్లో ధ్రువతారగా వెలిగిన గంటి మోహన చంద్ర బాలయోగి జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్​ నివాళులర్పించారు. బాలయోగి స్ఫూర్తితో ఎస్సీల అభివృద్ధికి పునరంకితమవుదామని చంద్రబాబు ఆకాంక్షించారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి బాలయోగి అని లోకేశ్‌ పేర్కొన్నారు. తొలి దళిత లోక్​సభ స్పీకర్​గా ఆయన చరిత్ర సృష్టించారన్నారు. తనని ఆదరించిన ప్రాంతాన్ని అభివద్ధి చేసి కోనసీమ ముద్దుబిడ్డగా ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారని లోకేశ్‌ కొనియాడారు.

  • బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తిదాయకమైన సేవలందించిన తెలుగుదేశం నేత, తొలి దళిత స్పీకర్ గా దేశ రాజకీయాలలో ధ్రువతారగా వెలిగిన కీ.శే. గంటి మోహన చంద్ర బాలయోగి గారి జయంతి సందర్భంగా ఆ దళితాభ్యుదయవాది స్మృతికి నివాళులు. బాలయోగి గారి స్పూర్తితో ఎస్సీల అభివృద్ధికి పునరంకితమవుదాం pic.twitter.com/UTPyqQrjnC

    — N Chandrababu Naidu (@ncbn) October 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • తనని ఆదరించిన ప్రాంతాన్ని అభివద్ధి చేసి కోనసీమ ముద్దు బిడ్డ గా ప్రజల మనస్సు లో చెరగని ముద్ర వేసుకున్న జి.ఎం.సి బాలయోగి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.(2/2)

    — Lokesh Nara (@naralokesh) October 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి

బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తిదాయకమైన సేవలందించిన తెదేపా నేత, తొలి దళిత స్పీకర్​గా దేశ రాజకీయాల్లో ధ్రువతారగా వెలిగిన గంటి మోహన చంద్ర బాలయోగి జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్​ నివాళులర్పించారు. బాలయోగి స్ఫూర్తితో ఎస్సీల అభివృద్ధికి పునరంకితమవుదామని చంద్రబాబు ఆకాంక్షించారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి బాలయోగి అని లోకేశ్‌ పేర్కొన్నారు. తొలి దళిత లోక్​సభ స్పీకర్​గా ఆయన చరిత్ర సృష్టించారన్నారు. తనని ఆదరించిన ప్రాంతాన్ని అభివద్ధి చేసి కోనసీమ ముద్దుబిడ్డగా ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారని లోకేశ్‌ కొనియాడారు.

  • బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తిదాయకమైన సేవలందించిన తెలుగుదేశం నేత, తొలి దళిత స్పీకర్ గా దేశ రాజకీయాలలో ధ్రువతారగా వెలిగిన కీ.శే. గంటి మోహన చంద్ర బాలయోగి గారి జయంతి సందర్భంగా ఆ దళితాభ్యుదయవాది స్మృతికి నివాళులు. బాలయోగి గారి స్పూర్తితో ఎస్సీల అభివృద్ధికి పునరంకితమవుదాం pic.twitter.com/UTPyqQrjnC

    — N Chandrababu Naidu (@ncbn) October 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • తనని ఆదరించిన ప్రాంతాన్ని అభివద్ధి చేసి కోనసీమ ముద్దు బిడ్డ గా ప్రజల మనస్సు లో చెరగని ముద్ర వేసుకున్న జి.ఎం.సి బాలయోగి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.(2/2)

    — Lokesh Nara (@naralokesh) October 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.