తెదేపా కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్లో పనిచేసే పలువురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో కార్యాలయంలో విధులను తాత్కాలికంగా నిలిపివేయాలని పార్టీ నిర్ణయించింది. సాధ్యమైనంత వరకు ఉద్యోగులు, సిబ్బంది ఇంటి నుంచి విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నారు.
ఇదీచదవండి