ETV Bharat / city

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్​గా విశ్రాంత ఐఏఎస్ మురళి - విజయవాడ వార్తలు

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్​గా విశ్రాంత ఐఏఎస్ మురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన అన్ని చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్​ శాఖాధికారులను ఆదేశించింది.

ఐఏఎస్ జె.మురళి
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్​గా విశ్రాంత ఐఏఎస్ జె.మురళి
author img

By

Published : May 4, 2021, 11:40 AM IST

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్​గా విశ్రాంత ఐఏఎస్ అధికారి మురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్​ దాస్ ఉత్తర్వులిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని ఎస్ఐఆర్డీకి డైరెక్టర్​గా మురళి రెండేళ్ల పాటు పనిచేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించింది.

ఇవీ చదవండి:

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్​గా విశ్రాంత ఐఏఎస్ అధికారి మురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్​ దాస్ ఉత్తర్వులిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని ఎస్ఐఆర్డీకి డైరెక్టర్​గా మురళి రెండేళ్ల పాటు పనిచేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించింది.

ఇవీ చదవండి:

బంగాల్​లో ఆ రెండు స్థానాలకు ఎన్నికలు​ వాయిదా!

అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో ఆకలి చావులు : లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.