ETV Bharat / city

VIDEO CONFERENCE: ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్..పాల్గొన్న సీఎస్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే నిర్మాణాలు, జాతీయ ఆరోగ్య మిషన్ తదితర అంశాలపై సీఎస్​తో సమీక్షించారు.

author img

By

Published : Sep 29, 2021, 9:39 PM IST

సీఎస్ ఆదిత్యనాథ్ దాస్​తో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్​తో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

దేశవ్యాప్తంగా వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రగతి అంశాలపై.. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన కోటిపల్లి-నరసాపురం నూతన రైల్వేలైను నిర్మాణం, వైద్యారోగ్యశాఖకు సంబంధించి జాతీయ ఆరోగ్య మిషన్ తదితర అంశాలపై ప్రధాని సమీక్షించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్​దాస్​తోపాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, రహదారులు భవనాల శాఖ, వైద్య ఆరోగ్యశాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రగతి అంశాలపై.. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన కోటిపల్లి-నరసాపురం నూతన రైల్వేలైను నిర్మాణం, వైద్యారోగ్యశాఖకు సంబంధించి జాతీయ ఆరోగ్య మిషన్ తదితర అంశాలపై ప్రధాని సమీక్షించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్​దాస్​తోపాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, రహదారులు భవనాల శాఖ, వైద్య ఆరోగ్యశాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

ఇదీచదవండి.

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.