ETV Bharat / city

ప్లాస్టిక్​ని నిషేధించాలంటూ.. విద్యార్థులు, అధ్యాపకుల ర్యాలీ - Plastic ban ... students, teachers rally

పర్యావరణ పరిరక్షణ దిశగా.. ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు జరిగాయి. ప్లాస్టిక్​తో కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించారు.

ప్లాస్టిక్​ని నిషేధించాలంటూ.. విద్యార్థులు, అధ్యాపకుల ర్యాలీ
author img

By

Published : Oct 1, 2019, 2:59 PM IST

ప్లాస్టిక్​ని నిషేధించాలంటూ.. విద్యార్థులు, అధ్యాపకుల ర్యాలీ

జిల్లాలో వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు, అధ్యపకులు ఈనాడు ఈటీవీ-భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో రంగరాయుడు చెరువు గాంధీ బొమ్మ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎంఈ సుందర రామి రెడ్డి, పర్యాటక శాఖ జిల్లా అధికారి నాగ భూషణం, లైన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దటమే తమ లక్షమని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు.కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఐటీసీ, వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్టేజ్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ర్యాలీ అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మహేంద్ర డిగ్రీ కళాశాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ప్లాస్టిక్​ని నిషేధించాలంటూ.. విద్యార్థులు, అధ్యాపకుల ర్యాలీ

జిల్లాలో వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు, అధ్యపకులు ఈనాడు ఈటీవీ-భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో రంగరాయుడు చెరువు గాంధీ బొమ్మ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎంఈ సుందర రామి రెడ్డి, పర్యాటక శాఖ జిల్లా అధికారి నాగ భూషణం, లైన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దటమే తమ లక్షమని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు.కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఐటీసీ, వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్టేజ్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ర్యాలీ అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మహేంద్ర డిగ్రీ కళాశాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

ప్లాస్టిక్ నివారిద్దాం... దేశాన్ని కాపాడుదాం

Intro:ap_vsp_77_01_attn_bharath_vaidyulu_vidhulu_bahiskarana_av_ap10082


యాంకర్: విశాఖ జిల్లా పాడేరు జిల్లా ఆస్పత్రిలో రోగి బంధువులు కొట్టారని కారణంతో వైద్యులు వైద్య సిబ్బంది వారి యొక్క విధులు బహిష్కరించారు దీంతో ఉదయం నుంచి ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులు పడ్డారు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని తమ విధులు నిర్వహించలే మనీ నీ వైద్యులు వైద్య సిబ్బంది తేల్చి చెబుతున్నారు ప్రస్తుతం ఏజెన్సీ అదనపు వైద్యాధికారి లీల ప్రసాదు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈ విషయాన్ని పిఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు పోలీసులు లు వైద్యుల పై దాడి చేసిన రోగిబంధువును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
శివ, పాడేరు


Body:శివ


Conclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.