ETV Bharat / city

జగన్​ జీ... మీ సాయానికి కృతజ్ఞతలు!

author img

By

Published : May 2, 2020, 12:43 PM IST

ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రులతో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. కేంద్రం ఆదేశాల మేరకు వలస కూలీలను స్వస్థలాలకు పంపించే విషయమై సంప్రదింపులు చేశారు.

naveen patnaik thanks to cm jagan
naveen patnaik thanks to cm jagan

ఏపీ, ఒడిశా సీఎంలతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్​డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్​లో చిక్కుకున్న ఒడిశా కూలీలు, కార్మికులను ఆదుకున్నందుకు ఈ సందర్భంగా సీఎం జగన్​కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ధన్యవాదాలు తెలిపారు. 2 రాష్ట్రాల్లోని వలస కార్మికులు, చిక్కుకుపోయిన వారి తరలింపుపై ముగ్గురూ చర్చించారు. ఏపీ నుంచి ఒడిశాకు... అలాగే ఒడిశా నుంచి ఏపీకి కూలీలను పంపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు.

ఇదీ చదవండి:

ఏపీ, ఒడిశా సీఎంలతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్​డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్​లో చిక్కుకున్న ఒడిశా కూలీలు, కార్మికులను ఆదుకున్నందుకు ఈ సందర్భంగా సీఎం జగన్​కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ధన్యవాదాలు తెలిపారు. 2 రాష్ట్రాల్లోని వలస కార్మికులు, చిక్కుకుపోయిన వారి తరలింపుపై ముగ్గురూ చర్చించారు. ఏపీ నుంచి ఒడిశాకు... అలాగే ఒడిశా నుంచి ఏపీకి కూలీలను పంపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.