ETV Bharat / city

సీఎం సహాయ నిధికి నవయుగ సంస్థ విరాళం రూ. కోటి - corona latest newes

కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందింది. నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్​... కోటి రూపాయిల విరాళం ప్రకటించింది.

navayouga company contribute 1crore to CMRF
సీఎం సహాయ నిధికి నవయుగ సంస్థ విరాళం రూ. కోటి
author img

By

Published : Apr 10, 2020, 7:23 PM IST

కొవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సంస్థ ఎండీ సి.శ్రీధర్.. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం జగన్ కు అందించారు.

ఇదీ చూడండి:

కొవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సంస్థ ఎండీ సి.శ్రీధర్.. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం జగన్ కు అందించారు.

ఇదీ చూడండి:

ఎస్​ఈసీ పదవి నుంచి రమేశ్ కుమార్ తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.