ETV Bharat / city

జాతీయ పుస్తక వారోత్సవాలు ప్రారంభం - విజయవాడలో జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శన

విజయవాడ గవర్నర్​పేటలోని సీవీఆర్ పాఠశాల ఆవరణలో.. జాతీయ పుస్తక వారోత్సవాలు మొదలయ్యాయి. ఈ ప్రదర్శనలో వేలాది పుస్తకాలను ఉంచనున్నారు. పఠనాసక్తి ఉన్న ప్రజలు.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.

national book festival
జాతీయ పుస్తక వారోత్సవాలు
author img

By

Published : Nov 14, 2020, 3:33 PM IST

జాతీయ పుస్తక వారోత్సవాలు విజయవాడ గవర్నర్‌పేటలోని సీవీఆర్‌ పాఠశాల ఆవరణలో ప్రారంభమయ్యాయి. ఈనెల 29వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ బుక్‌ ఫెస్టివ్‌ సొసైటీ అధ్యక్షుడు కె.లక్ష్మయ్య కోరారు. పబ్లిక్‌ లైబ్రరీస్‌ డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.నాగరాజు.. పుస్తక ప్రదర్శను లాంఛనంగా ప్రారంభించారు.

జాతీయ పుస్తక వారోత్సవాలు విజయవాడ గవర్నర్‌పేటలోని సీవీఆర్‌ పాఠశాల ఆవరణలో ప్రారంభమయ్యాయి. ఈనెల 29వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ బుక్‌ ఫెస్టివ్‌ సొసైటీ అధ్యక్షుడు కె.లక్ష్మయ్య కోరారు. పబ్లిక్‌ లైబ్రరీస్‌ డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.నాగరాజు.. పుస్తక ప్రదర్శను లాంఛనంగా ప్రారంభించారు.

ఇదీ చదవండి: వైద్య విద్య ప్రవేశాలకు ఎన్టీఆర్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.