విమానయాన రంగ అభివృద్ధిపై.. దిల్లీలో కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో సమావేశం(civil aviation conference) నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి(ap minister gowtham reddy) హాజరయ్యారు. మంత్రితోపాటు ఏపీఏడీసీ ఎండీ వీ.ఎన్.భరత్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
విమానయాన రంగ అభివృద్ధి సమావేశంలో పాల్గొన్న మంత్రి గౌతంరెడ్డి
దిల్లీలో విమానయాన రంగ అభివృద్ధిపై కేంద్ర సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పాల్గొన్నారు.
![విమానయాన రంగ అభివృద్ధి సమావేశంలో పాల్గొన్న మంత్రి గౌతంరెడ్డి miniter mekapati gowtham reddy attended civil aviation conference held at delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13679216-354-13679216-1637318733465.jpg?imwidth=3840)
విమానయాన రంగ అభివృద్ధి సమావేశంలో పాల్గొన్న మంత్రి గౌతంరెడ్డి
విమానయాన రంగ అభివృద్ధిపై.. దిల్లీలో కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో సమావేశం(civil aviation conference) నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి(ap minister gowtham reddy) హాజరయ్యారు. మంత్రితోపాటు ఏపీఏడీసీ ఎండీ వీ.ఎన్.భరత్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
CM JAGAN: వర్షాలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్.. మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం