ETV Bharat / city

'ఒక్క టికెట్ అయినా ఇవ్వరా? వైకాపాను ఓడించాలని జనాన్ని కోరతాం'

author img

By

Published : Feb 27, 2021, 11:50 AM IST

Updated : Feb 27, 2021, 3:43 PM IST

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా నాయకత్వం.. తమ సామాజిక వర్గానికి ఒక్క టిక్కెట్టు కూడా కేటాయించలేదంటూ.. మాల మహానాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతి ఇల్లూ తిరుగుతూ తమ సత్తా చాటుతామని హెచ్చరించింది.

mala mahanadu leaders fires on ycp for not giving even a ticket to participate in municipal elections
'మా సామాజిక వర్గానికి ఒక్క టిక్కెట్లు కూడా కేటాయించలేదు'

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా నాయకత్వం.. తమకు ఒక్క సీటు కూడా కేటాయించలేదంటూ.. మాలమహానాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సామాజిక వర్గం పట్ల వైకాపా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఫ్రాన్సిస్ రాజు ఆరోపించారు. ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించాలంటూ.. ఇల్లిల్లూ తిరుగుతూ ప్రచారం చేసి తమ సత్తా చాటుతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా నాయకత్వం.. తమకు ఒక్క సీటు కూడా కేటాయించలేదంటూ.. మాలమహానాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సామాజిక వర్గం పట్ల వైకాపా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఫ్రాన్సిస్ రాజు ఆరోపించారు. ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించాలంటూ.. ఇల్లిల్లూ తిరుగుతూ ప్రచారం చేసి తమ సత్తా చాటుతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

కుప్పంలో ముగిసిన చంద్రబాబు పర్యటన

Last Updated : Feb 27, 2021, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.