ETV Bharat / city

బ్రహ్మంగారి మఠంపై వివాదం.. దివంగత పీఠాధిపతి రెండో భార్య పిటిషన్​పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు - హైకోర్టు తాజా వార్తలు

బ్రహ్మం గారి మఠానికి పీఠాధిపతిగా తమను గుర్తించాలని కోరుతూ.. దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై.. హైకోర్టు విచారణ జరిపింది. పీఠాధిపతి ఎంపికపై దేవాదాయశాఖ అనవసర జోక్యం చేసుకుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

మహాలక్ష్మి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
మహాలక్ష్మి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
author img

By

Published : Jul 8, 2021, 6:03 PM IST

బ్రహ్మం గారి మఠానికి పీఠాధిపతిగా తమను గుర్తించాలని కోరుతూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఏ ప్రాతిపదికన మఠానికి ప్రత్యేక కమిషనర్​ను ఏర్పాటు చేశారో తెలపాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. పీఠాధిపతి ఎంపికపై దేవాదాయశాఖ అనవసర జోక్యం చేసుకుందని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

బ్రహ్మం గారి మఠానికి పీఠాధిపతిగా తమను గుర్తించాలని కోరుతూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఏ ప్రాతిపదికన మఠానికి ప్రత్యేక కమిషనర్​ను ఏర్పాటు చేశారో తెలపాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. పీఠాధిపతి ఎంపికపై దేవాదాయశాఖ అనవసర జోక్యం చేసుకుందని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

Water War: తెలంగాణ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు: జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.