ETV Bharat / city

తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టులో హెరిటేజ్ పరువు నష్టం కేసు విచారణ - హెరిటేజ్ పరువునష్టం కేసు

ప్రజాప్రతినిధుల కోర్టు
ప్రజాప్రతినిధుల కోర్టు
author img

By

Published : Oct 20, 2021, 4:58 PM IST

Updated : Oct 20, 2021, 10:57 PM IST

16:54 October 20

హెరిటేజ్ పరువునష్టం కేసు

తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టులో హెరిటేజ్ పరువునష్టం కేసు విచారణ జరిగింది. కోర్టుకు ఆంధ్రప్రదేశ్​ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు హాజరయ్యారు. కన్నబాబు, అంబటిపై కోర్టు ఎన్‌బీడబ్ల్యూ రీకాల్​ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. 

ఇదీ చదవండి: మంగళగిరి: తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత..!

16:54 October 20

హెరిటేజ్ పరువునష్టం కేసు

తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టులో హెరిటేజ్ పరువునష్టం కేసు విచారణ జరిగింది. కోర్టుకు ఆంధ్రప్రదేశ్​ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు హాజరయ్యారు. కన్నబాబు, అంబటిపై కోర్టు ఎన్‌బీడబ్ల్యూ రీకాల్​ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. 

ఇదీ చదవండి: మంగళగిరి: తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత..!

Last Updated : Oct 20, 2021, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.