ETV Bharat / city

ఎస్ఈసీ కార్యాలయం ముందు భారీగా మోహరించిన పోలీసులు

author img

By

Published : Nov 15, 2021, 11:41 AM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు పోలీసులు  భారీగా మోహరించారు. వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎస్ఈసీ కార్యాలయం ముందు భారీగా మోహరించిన పోలీసులు
ఎస్ఈసీ కార్యాలయం ముందు భారీగా మోహరించిన పోలీసులు

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు. వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తు పంపుతున్నారు. ఎస్​ఈసీ కార్యాలయం వద్దకు వస్తోన్న తెదేపా నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు. వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తు పంపుతున్నారు. ఎస్​ఈసీ కార్యాలయం వద్దకు వస్తోన్న తెదేపా నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

AMIT SHAH: రాష్ట్ర భాజపా నేతలతో అమిత్​ షా భేటీ..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.