ETV Bharat / city

రథం దగ్ధం ఘటనను అమిత్​ షా దృష్టికి తీసుకెళ్లాం: జీవీఆర్ శాస్త్రి

అంతర్వేది రథం దగ్ధం ఘటనను అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఆర్ శాస్త్రి ఖండించారు. ఘటనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ బిశ్వభూషణ్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

author img

By

Published : Sep 6, 2020, 4:43 PM IST

రథం దగ్ధం ఘటనను అమిత్​ షా దృష్టికి తీసుకెళ్లాం: జి.వి.ఆర్ శాస్త్రి
రథం దగ్ధం ఘటనను అమిత్​ షా దృష్టికి తీసుకెళ్లాం: జి.వి.ఆర్ శాస్త్రి
రథం దగ్ధం ఘటనను అమిత్​ షా దృష్టికి తీసుకెళ్లాం: జి.వి.ఆర్ శాస్త్రి
రథం దగ్ధం ఘటనను అమిత్​ షా దృష్టికి తీసుకెళ్లాం: జి.వి.ఆర్ శాస్త్రి

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించాలని.. అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి.. ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి డిమాండ్ చేశారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఘటనను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధం

రథం దగ్ధం ఘటనను అమిత్​ షా దృష్టికి తీసుకెళ్లాం: జి.వి.ఆర్ శాస్త్రి
రథం దగ్ధం ఘటనను అమిత్​ షా దృష్టికి తీసుకెళ్లాం: జి.వి.ఆర్ శాస్త్రి

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించాలని.. అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి.. ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి డిమాండ్ చేశారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఘటనను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.