ETV Bharat / city

ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు

పురపాలిక ఎన్నికల్లో ప్రథమ పౌరుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడ సీవీఆర్ స్కూల్‌లో గవర్నర్ బిశ్వభూషణ్‌ దంపతులు ఓటు వేశారు.

author img

By

Published : Mar 10, 2021, 12:19 PM IST

Updated : Mar 10, 2021, 12:30 PM IST

overnor bishwa bhushan casted his vote
ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు
ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు

విజయవాడ పురపాలిక ఎన్నికల్లో గవర్నర్ బిశ్వభూషణ్‌ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ సీవీఆర్ స్కూల్‌లో గవర్నర్ దంపతులు ఓటు వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లు తమకు ఇష్టమైన వ్యక్తికి ఓటేసే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందని గవర్నర్ తెలిపారు.

overnor bishwa bhushan casted his vote
ఓటు వేయడానికి వెళ్తున్న గవర్నర్ దంపతులు
overnor bishwa bhushan casted his vote
ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు

ఇదీ చదవండి: ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతం ఇలా..!

ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు

విజయవాడ పురపాలిక ఎన్నికల్లో గవర్నర్ బిశ్వభూషణ్‌ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ సీవీఆర్ స్కూల్‌లో గవర్నర్ దంపతులు ఓటు వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లు తమకు ఇష్టమైన వ్యక్తికి ఓటేసే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందని గవర్నర్ తెలిపారు.

overnor bishwa bhushan casted his vote
ఓటు వేయడానికి వెళ్తున్న గవర్నర్ దంపతులు
overnor bishwa bhushan casted his vote
ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు

ఇదీ చదవండి: ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతం ఇలా..!

Last Updated : Mar 10, 2021, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.