ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలు.. ముగిసిన మొదటిరోజు నామినేషన్లు

author img

By

Published : Jan 29, 2021, 6:55 PM IST

పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు ముగిసింది. ఫిబ్రవరి 4 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి గడువు ఉంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

nominations first day ended up
ముగిసిన మొదటిరోజు నామినేషన్లు

ఫిబ్రవరి 9న తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్లు దాఖలు ప్రక్రియ మొదటి రోజు ముగిసింది. రేపు, ఎల్లుండి ఈ ప్రక్రియ కొనసాగనుంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదశ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో.. ఈ ప్రక్రియ జరుగుతుంది. వచ్చే నెల 4 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఫిబ్రవరి 9న తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్లు దాఖలు ప్రక్రియ మొదటి రోజు ముగిసింది. రేపు, ఎల్లుండి ఈ ప్రక్రియ కొనసాగనుంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదశ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో.. ఈ ప్రక్రియ జరుగుతుంది. వచ్చే నెల 4 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.

ఇదీ చదవండి:

వైకాపా నేతలు నామినేషన్లు వేయనివ్వటం లేదని ఎస్​ఈసీకి ఫిర్యాదు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.