ETV Bharat / city

దాతల దాతృత్వం..ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

author img

By

Published : Apr 24, 2020, 9:01 PM IST

కరోనాపై పోరు కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. పలువురు దాతలు, సంస్థల అధినేతలు సీఎం జగన్​ను కలిసి చెక్కులు అందజేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కైకలూరు రైతులు, వర్తక సంఘాలు, విద్యాసంస్థల తరపున రూ.2 కోట్ల విరాళం అందజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తరపున రూ.కోటి, గుంటూరు డీసీసీబీ మరో కోటి డీసీఎంఎస్ తరపున రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ప్రజలు, సంస్థలు రూ.36లక్షలు సీఎం సహాయనిధికి అందించారు. లోటస్ ట్రేడింగ్ కంపెనీ,డాల్ఫిన్ పాలిమర్స్ 25 లక్షలు, బండి సాహితీ రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ రూ.25 లక్షలుగా విరళాలు ప్రకటించారు. ఆయా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్​ను కలిసి చెక్కులను అందిచారు.

ఇదీచదవండి

కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కైకలూరు రైతులు, వర్తక సంఘాలు, విద్యాసంస్థల తరపున రూ.2 కోట్ల విరాళం అందజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తరపున రూ.కోటి, గుంటూరు డీసీసీబీ మరో కోటి డీసీఎంఎస్ తరపున రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ప్రజలు, సంస్థలు రూ.36లక్షలు సీఎం సహాయనిధికి అందించారు. లోటస్ ట్రేడింగ్ కంపెనీ,డాల్ఫిన్ పాలిమర్స్ 25 లక్షలు, బండి సాహితీ రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ రూ.25 లక్షలుగా విరళాలు ప్రకటించారు. ఆయా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్​ను కలిసి చెక్కులను అందిచారు.

ఇదీచదవండి

వైద్య సిబ్బందిని కొట్టిన ఆ ఐదుగురికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.