ETV Bharat / city

ధూళిపాళ్ల: పరీక్షల కోసం విజయవాడ జీజీహెచ్​కు తరలింపు

author img

By

Published : Apr 23, 2021, 5:29 PM IST

ధూళిపాళ్ల నరేంద్రను విజయవాడ జీజీహెచ్‌కు అ.ని.శా. అధికారులు తరలించారు. ధూళిపాళ్లకు కరోనా సహా వివిధ వైద్యపరీక్షలు చేయించారు. వైద్యపరీక్షల తర్వాత కోర్టుకు తరలించారు.

ధూళిపాళ్లకు వైద్యపరీక్షలు
ధూళిపాళ్లకు వైద్యపరీక్షలు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సంగం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేసిన అనిశా అధికారులు... విచారణ అనంతరం విజయవాడ జీజీహెచ్​కు తరలించారు. వివిధ రకాల వైద్య పరీక్షలు, కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సంగం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేసిన అనిశా అధికారులు... విచారణ అనంతరం విజయవాడ జీజీహెచ్​కు తరలించారు. వివిధ రకాల వైద్య పరీక్షలు, కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు.

ఇదీ చదవండీ... తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.