ETV Bharat / city

DGP: రాష్ట్ర ఎస్​డీఆర్​ఎఫ్ బృందాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి: డీజీపీ

author img

By

Published : Jul 30, 2021, 5:15 PM IST

ఎస్​డీఆర్ఎఫ్ సిబ్బందిగా మహిళలకు అవకాశం ఇచ్చేలా చర్యలు చేపడతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఏపీ ఎస్​డీఆర్​ఎఫ్ సిబ్బంది నిర్వహించిన మాక్‌డ్రిల్‌కి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

డీజీపీ
డీజీపీ

ఎస్​డీఆర్ఎఫ్ సిబ్బందిగా మహిళలకు అవకాశం ఇచ్చేలా చర్యలు చేపడతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఏపీ ఎస్​డీఆర్​ఎఫ్ సిబ్బంది నిర్వహించిన మాక్‌డ్రిల్‌కి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్ర ఎస్​డీఆర్​ఎఫ్ బృందాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయన్నారు. నదిలో చిక్కుకున్న వారిని రక్షించే అంశాలపై... అవారా ఎన్జీవో మహిళా వాలంటీర్లు అవగాహన కల్పించటాన్ని డీజీపీ అభినందించారు.

ఎస్​డీఆర్ఎఫ్ సిబ్బందిగా మహిళలకు అవకాశం ఇచ్చేలా చర్యలు చేపడతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఏపీ ఎస్​డీఆర్​ఎఫ్ సిబ్బంది నిర్వహించిన మాక్‌డ్రిల్‌కి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్ర ఎస్​డీఆర్​ఎఫ్ బృందాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయన్నారు. నదిలో చిక్కుకున్న వారిని రక్షించే అంశాలపై... అవారా ఎన్జీవో మహిళా వాలంటీర్లు అవగాహన కల్పించటాన్ని డీజీపీ అభినందించారు.

ఇదీ చదవండి:

Olympics Live: ఆర్చరీలో దీపిక ఓటమి- సెమీస్​కు సింధు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.