ETV Bharat / city

వైకాపా ప్రభుత్వ అసమర్థత.. రాష్ట్రంలో కశ్మీర్ తరహా పరిస్థితులు

author img

By

Published : Jan 11, 2020, 1:06 PM IST

సీబీఐ కోర్టుకు హాజరైన జగన్‌ విషయాన్ని మరుగున పరిచే క్రమంలోనే.. అమరావతిలో మహిళలపై పోలీసుల దాడి ఘటన జరిగిందని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం అసమర్థత కారణంగానే కశ్మీర్ తరహా అత్యవసర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు.

devineni uma criticises ycp government
దేవినేని ఉమ

.

వైకాపా ప్రభుత్వంపై దేవినేని ఉమ విమర్శలు

.

వైకాపా ప్రభుత్వంపై దేవినేని ఉమ విమర్శలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.