ETV Bharat / city

కూరలు అమ్మిన చోటే.. కూరగాయలు

author img

By

Published : Jun 27, 2020, 10:21 PM IST

కరోనా దెబ్బకు కొందరి జీవితాలు తలకిందులయ్యాయి. సాఫీగా సాగుతున్న వ్యాపారాలు కుదేలయ్యాయి. బతకడానికి కొత్త వ్యాపారాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు కర్రీపాయింట్ పెట్టుకుని మంచిగా జీవనం సాగించే వారు.. ఇప్పుడు కూరగాయులు అమ్ముకుని కడుపు నింపుకుంటున్నారు.

corona-effect-in-vijayawada
corona-effect-in-vijayawada

విజయవాడ గణదల ప్రాంతంలో కర్రీపాయింట్… ఈ పరిసర ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు, హాస్టల్స్ లో ఉండే యువత ఎక్కువగా ఈ కర్రీ పాయింట్ కు రావడంతో ఒకప్పుడు దీనికి మంచి డిమాండ్ ఉండేది. కరోనా వ్యాప్తి, లాక్​డౌన్ తో దుకాణాలు మూతపడ్డాయి. వైరస్ కు భయపడి వండిన కూరలు కొనే వారు లేరు. గత మూడు నెలలుగా కర్రీపాయింట్ తెరవలేదు. కంటోన్​మెంట్ జోన్ తో దుకాణాలు తెరిచే పరిస్థితి లేదు. కుటుంబ పోషణ భారమైంది. దీంతో వేరే మార్గం లేక కూరగాయులు అమ్ముకుంటున్నారు. నగరంలో ఇలానే చాలామంది బతకడానికి కొత్తమార్గాలు వెతుక్కుంటున్నారు.

విజయవాడ గణదల ప్రాంతంలో కర్రీపాయింట్… ఈ పరిసర ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు, హాస్టల్స్ లో ఉండే యువత ఎక్కువగా ఈ కర్రీ పాయింట్ కు రావడంతో ఒకప్పుడు దీనికి మంచి డిమాండ్ ఉండేది. కరోనా వ్యాప్తి, లాక్​డౌన్ తో దుకాణాలు మూతపడ్డాయి. వైరస్ కు భయపడి వండిన కూరలు కొనే వారు లేరు. గత మూడు నెలలుగా కర్రీపాయింట్ తెరవలేదు. కంటోన్​మెంట్ జోన్ తో దుకాణాలు తెరిచే పరిస్థితి లేదు. కుటుంబ పోషణ భారమైంది. దీంతో వేరే మార్గం లేక కూరగాయులు అమ్ముకుంటున్నారు. నగరంలో ఇలానే చాలామంది బతకడానికి కొత్తమార్గాలు వెతుక్కుంటున్నారు.

ఇదీ చదవండి: ఆఖరి రోజుకు కల్యాణ వేంకటేశ్వరస్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.