ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి హైదరాబాద్ రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ నరసింహన్తో సమావేశమైయ్యారు. దాదాపు గంటకు పైగా వీరు భేటీ అయ్యారు. విభజన సమస్యలపై త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశం కానున్న నేపథ్యంలో వీరివురి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. విభజన సమస్యలతో పాటు.... రెండు తెలుగు రాష్ట్రాలో నీటి సమస్యలపై చర్చించినట్లు సమాచారం
ఇదీ చదవండి :