ETV Bharat / city

ఉపాధ్యాయ బదిలీలకు ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదం

author img

By

Published : Oct 10, 2020, 8:01 PM IST

Updated : Oct 10, 2020, 10:41 PM IST

cm-jagan-approve-to-teachers-transfers
cm-jagan-approve-to-teachers-transfers

19:58 October 10

రెండ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమోదాన్ని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. ప్రభుత్వ ఆమోదంతో గురువుల బదిలీలకు సంబందించిన ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశముంది. 29-2-2020 నాటికి రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులంతా బదిలీలకు అర్హులు కానున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల అనంతరం వెబ్ కౌన్సిలింగ్ ద్వారా  ఈ బదిలీల ప్రక్రియను చేపట్టనున్నారు. వివిధ కారణాల రీత్యా గడచిన మూడేళ్లుగా రాష్ట్రంలో ఉపాధ్యాయుల  బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది.

ఇదీ చదవండి: ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

19:58 October 10

రెండ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమోదాన్ని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. ప్రభుత్వ ఆమోదంతో గురువుల బదిలీలకు సంబందించిన ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశముంది. 29-2-2020 నాటికి రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులంతా బదిలీలకు అర్హులు కానున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల అనంతరం వెబ్ కౌన్సిలింగ్ ద్వారా  ఈ బదిలీల ప్రక్రియను చేపట్టనున్నారు. వివిధ కారణాల రీత్యా గడచిన మూడేళ్లుగా రాష్ట్రంలో ఉపాధ్యాయుల  బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది.

ఇదీ చదవండి: ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

Last Updated : Oct 10, 2020, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.