ETV Bharat / city

మున్సిపల్ కార్మికుల సమస్యలపై సీఐటీయూ నిరసన

author img

By

Published : Jun 14, 2021, 11:54 AM IST

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. సీఐటియూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరసనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

CITU protest
సీఐటియూ నిరసన

మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారించాలని కోరుతూ.. విజయవాడ వన్ టౌన్ నెహ్రూ బోమ్మసెంటర్ వద్ద సీఐటియూ నేతృత్వంలో కార్మికులు నిరసన చేపట్టారు. వెట్టిచాకిరీ చేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించి.. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటియూ జిల్లా నాయకులు స్థానిక సీపీఎం కార్పొరేటర్ సత్యబాబు.. నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారించాలని కోరుతూ.. విజయవాడ వన్ టౌన్ నెహ్రూ బోమ్మసెంటర్ వద్ద సీఐటియూ నేతృత్వంలో కార్మికులు నిరసన చేపట్టారు. వెట్టిచాకిరీ చేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించి.. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటియూ జిల్లా నాయకులు స్థానిక సీపీఎం కార్పొరేటర్ సత్యబాబు.. నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

తాడిపత్రిలో విషాదం.. తల్లీకుమార్తెలు బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.