ETV Bharat / city

'చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారు'

author img

By

Published : Apr 10, 2020, 2:14 AM IST

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

మంత్రి ఆదిమూలపు సురేశ్
మంత్రి ఆదిమూలపు సురేశ్

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ అలుపెరగకుండా పోరాడుతుంటే... ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు. కొవిడ్-19 నివారణకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యనించారు. మాస్కులు, కిట్లు లేవని ప్రతిపక్ష నేతలు నిందలు వేయటం సరికాదన్నారు. తెదేపా నేత అయ్యన్నపాత్రుడి డైరెక్షన్​లో డాక్టర్ సుధాకర్.. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. దేశం మెచ్చుకునే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

మంత్రి ఆదిమూలపు సురేశ్

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ అలుపెరగకుండా పోరాడుతుంటే... ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు. కొవిడ్-19 నివారణకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యనించారు. మాస్కులు, కిట్లు లేవని ప్రతిపక్ష నేతలు నిందలు వేయటం సరికాదన్నారు. తెదేపా నేత అయ్యన్నపాత్రుడి డైరెక్షన్​లో డాక్టర్ సుధాకర్.. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. దేశం మెచ్చుకునే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

మంత్రి ఆదిమూలపు సురేశ్

ఇదీచదవండి

ఇవాళ 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు - ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.