ETV Bharat / city

గవర్నర్​కు చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు - undefined

రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​కు చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

గవర్నర్​కు చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు
author img

By

Published : Aug 3, 2019, 12:59 PM IST

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో, ఉల్లాసవంతమైన జీవితం ఆయన సొంతం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సదా సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

గవర్నర్​కు చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు
గవర్నర్​కు చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు

హరిచందన్ కి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్​ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, కలకాలం సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ ట్వీట్‌ చేశారు.

గవర్నర్​కు చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు
గవర్నర్​కు చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు


ఇదీ చదవండి

ప్రమాదకరంగా గోదావరి.. ధవలేశ్వరంలో 11.2 అడుగుల నీటిమట్టం

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో, ఉల్లాసవంతమైన జీవితం ఆయన సొంతం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సదా సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

గవర్నర్​కు చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు
గవర్నర్​కు చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు

హరిచందన్ కి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్​ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, కలకాలం సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ ట్వీట్‌ చేశారు.

గవర్నర్​కు చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు
గవర్నర్​కు చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు


ఇదీ చదవండి

ప్రమాదకరంగా గోదావరి.. ధవలేశ్వరంలో 11.2 అడుగుల నీటిమట్టం

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3


Body:గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో ఐక్య కార్యాచరణ రైతుల సంఘం ఆధ్వర్యంలో లో పసుపు రైతుల సమస్యల మీద రైతు సదస్సు జరిగింది ఈ రైతు సదస్సు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తూ విడగొట్టి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని అప్పుడే పసుపు రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పసుపు పంట పదివేల రూపాయలను గిట్టుబాటు అవుతుందని ఐదు వేల రూపాయల నడుస్తున్నది మార్కెట్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు అంటున్నారు ఆల్ ఇండియా కిసాన్ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ పసుపు పంటకు ఆహార పంటలు జాబితాలో చేర్చాలని ఆ చేర్చక పోవడం వల్లే పసుపు పండు గుర్తింపు రావడం లేదని ఆయన అన్నారు పసుపు రైతుల సమస్యల మీద రైతులతో ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ కమిటీ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వ్యవసాయ మంత్రి కన్నా బాబు ని కలిసి రైతులను ఆదుకోవాలని వినతి పత్రాలు ఇస్తామని దీని మీద స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన చేస్తామని అన్నారు బైట్ ముప్పాళ్ల నాగేశ్వరరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బైట్ రావుల వెంకయ్య అఖిల భారత కిసాన్ జాతీయ ఉపాధ్యక్షుడు బైట్ కే వి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బైట్ కుటుంబరావు రైతు బైట్ వై శ్రీనివాసరావు రైతు బైట్ జంగారెడ్డి రైతు బైట్ సురేష్ బాబు రైతు బైట్ భాస్కరాచార్యులు రైతు


Conclusion:గుంటూరు జిల్లా దుగ్గిరాల లో పసుపు రైతుల సదస్సు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.