బీమా కంపెనీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని వెనక్కి తీసుకోవాలని సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అఖిల భారత ఉపాధ్యక్షులు కేవీవీఎస్ఎన్. రాజు డిమాండ్ చేశారు. విజయవాడలో అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ నెల 24న తలపెట్టిన 2 గంటల సమ్మెను ఉద్యోగులంతా విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చూడండి.
కృత్రిమ మేధతో సీసీ కెమెరాల వినియోగం.. నేరగాళ్ల కట్టడిలో ఇవే కీలకం