ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 9 PM

.

author img

By

Published : Aug 13, 2020, 9:00 PM IST

ప్రధాన వార్తలు@ 9PM
ప్రధాన వార్తలు@ 9PM
  • హైకోర్టు స్టేటస్​కోపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ

హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్​పై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అదేరోజు అమరావతిలో ఇళ్లస్థలాల పంపిణీ, ఆర్-5 జోన్‌పై పిటిషన్లు విచారణకు రానున్నాయి. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై అమరావతి ఐకాస, రైతులు కేవియట్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • కన్నతండ్రి కర్కశత్వం... సీసీ ఫుటేజ్​లో నిక్షిప్తం..!

విశాఖ జిల్లా పెందుర్తి చిన్నముసిడివాడలో కుటుంబ కలహాలతో.. తండ్రి వీర్రాజు (70) కుమారుడు జలరాజు (40)ను సుత్తితో కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం పెందుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ హత్యకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లభించింది. ఈ వీడియోలో తండ్రి వీర్రాజు... సాధారణంగా నడుస్తున్నట్టు చేసి సమీపంలో ఉన్న సుత్తిని తీసుకుని కుమారుడు జలరాజు తలపై బలంగా కొట్టారు. దీంతో జలరాజు అక్కడికక్కడే కుప్పకులాడు. ఆగిఆగి కొడుతున్న దృశ్యాలు మీరు చూడవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • శిరోముండన కేసుపై డీజీపీకి వర్ల రామయ్య లేఖ

శిరోముండన కేసు దర్యాప్తు వ్యక్తిగతంగా సమీక్ష చేయాలంటూ తెదేపా నేత వర్ల రామయ్య డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. ఎస్సైని ఎవరో రెచ్చగొట్టారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • సొమ్ము ఎన్జీవోల ఖాతాల్లోకి ఎలా వెళ్లింది?'

రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆ శాఖ అధికారుల బాధ్యతా రాహిత్యం వల్లే జూలై 30న పింఛన్లకు సంబంధించిన రూ.2800 కోట్లు ఎన్జీవోల అకౌంట్లకి వెళ్లాయని తెదేపా నేత దేవినేని ఉమా అన్నారు. జరిగిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • చైనాకు వ్యతిరేకంగా పీఓకేలో భారీ కాగడాల ర్యాలీ

నీలం-జీలం నదిపై చైనా భారీ డ్యామ్​లు నిర్మించటాన్ని వ్యతిరేకిస్తూ.. పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​ (పీఓకే)లో పెద్ద ఎత్తున నిరనసలు చేపట్టారు అక్కడి యువకులు. ముజఫరబాద్​ నగరంలో చైనాకు వ్యతిరేకంగా కాగడాల ర్యాలీ నిర్వహించారు. చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • 'రాజ'కీయం: షేక్‌ చేసి.. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి!

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభానికి కారణమైన గహ్లోత్‌, పైలట్‌ తాజాగా.. చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేస్తూ కనిపించారు. ఇరువురు కలిసి కాంగ్రెస్​ శాసనసభా పక్ష సమావేశానికి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • లఖ్​నవూ ప్రేరణ కేంద్రంలో మాయావతి విగ్రహం

ఉత్తర​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి విగ్రహాలను లఖ్​నవూలోని ప్రేరణ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు దళితులకు గర్వ కారణమని అనేకమార్లు మాయావతి పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • చికెన్‌ వింగ్స్‌లో కరోనా.. చైనాలో కలకలం!

చైనాలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపింది. జియాన్​, షెన్​జెన్​ నగరాల్లోకి దిగుమతి అయిన రొయ్యలు, చికెన్​ వింగ్స్​ ఉత్పత్తుల్లో కరోనా ఉన్నట్లు తేలడం వల్ల స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దిగుమతి చేసుకున్న ఆహారోత్పత్తులను ట్రాక్‌ చేసి పరీక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • స్వాతంత్య్ర దినోత్సవం రోజున మోదీకి నేపాల్​ ప్రధాని ఫోన్!​

భారత 73వ స్వాతంత్య్రం దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఫోన్​ చేసి శుభాకాంక్షలు చెప్పనున్నారని సమాచారం. ఈ సందర్భంగా ధ్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని ఆ దేశ మీడియా చెబుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • 'సోలో'గా ఓటీటీలో విడుదలకు సిద్ధమైన సాయితేజ్​!

మెగాహీరో సాయి తేజ్​ నటిస్తున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్​' త్వరలో ఆన్​లైన్​ వేదికగా విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రబృందం ఇటీవల ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో చర్చలు జరిపినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • హైకోర్టు స్టేటస్​కోపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ

హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్​పై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అదేరోజు అమరావతిలో ఇళ్లస్థలాల పంపిణీ, ఆర్-5 జోన్‌పై పిటిషన్లు విచారణకు రానున్నాయి. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై అమరావతి ఐకాస, రైతులు కేవియట్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • కన్నతండ్రి కర్కశత్వం... సీసీ ఫుటేజ్​లో నిక్షిప్తం..!

విశాఖ జిల్లా పెందుర్తి చిన్నముసిడివాడలో కుటుంబ కలహాలతో.. తండ్రి వీర్రాజు (70) కుమారుడు జలరాజు (40)ను సుత్తితో కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం పెందుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ హత్యకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లభించింది. ఈ వీడియోలో తండ్రి వీర్రాజు... సాధారణంగా నడుస్తున్నట్టు చేసి సమీపంలో ఉన్న సుత్తిని తీసుకుని కుమారుడు జలరాజు తలపై బలంగా కొట్టారు. దీంతో జలరాజు అక్కడికక్కడే కుప్పకులాడు. ఆగిఆగి కొడుతున్న దృశ్యాలు మీరు చూడవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • శిరోముండన కేసుపై డీజీపీకి వర్ల రామయ్య లేఖ

శిరోముండన కేసు దర్యాప్తు వ్యక్తిగతంగా సమీక్ష చేయాలంటూ తెదేపా నేత వర్ల రామయ్య డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. ఎస్సైని ఎవరో రెచ్చగొట్టారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • సొమ్ము ఎన్జీవోల ఖాతాల్లోకి ఎలా వెళ్లింది?'

రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆ శాఖ అధికారుల బాధ్యతా రాహిత్యం వల్లే జూలై 30న పింఛన్లకు సంబంధించిన రూ.2800 కోట్లు ఎన్జీవోల అకౌంట్లకి వెళ్లాయని తెదేపా నేత దేవినేని ఉమా అన్నారు. జరిగిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • చైనాకు వ్యతిరేకంగా పీఓకేలో భారీ కాగడాల ర్యాలీ

నీలం-జీలం నదిపై చైనా భారీ డ్యామ్​లు నిర్మించటాన్ని వ్యతిరేకిస్తూ.. పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​ (పీఓకే)లో పెద్ద ఎత్తున నిరనసలు చేపట్టారు అక్కడి యువకులు. ముజఫరబాద్​ నగరంలో చైనాకు వ్యతిరేకంగా కాగడాల ర్యాలీ నిర్వహించారు. చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • 'రాజ'కీయం: షేక్‌ చేసి.. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి!

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభానికి కారణమైన గహ్లోత్‌, పైలట్‌ తాజాగా.. చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేస్తూ కనిపించారు. ఇరువురు కలిసి కాంగ్రెస్​ శాసనసభా పక్ష సమావేశానికి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • లఖ్​నవూ ప్రేరణ కేంద్రంలో మాయావతి విగ్రహం

ఉత్తర​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి విగ్రహాలను లఖ్​నవూలోని ప్రేరణ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు దళితులకు గర్వ కారణమని అనేకమార్లు మాయావతి పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • చికెన్‌ వింగ్స్‌లో కరోనా.. చైనాలో కలకలం!

చైనాలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపింది. జియాన్​, షెన్​జెన్​ నగరాల్లోకి దిగుమతి అయిన రొయ్యలు, చికెన్​ వింగ్స్​ ఉత్పత్తుల్లో కరోనా ఉన్నట్లు తేలడం వల్ల స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దిగుమతి చేసుకున్న ఆహారోత్పత్తులను ట్రాక్‌ చేసి పరీక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • స్వాతంత్య్ర దినోత్సవం రోజున మోదీకి నేపాల్​ ప్రధాని ఫోన్!​

భారత 73వ స్వాతంత్య్రం దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఫోన్​ చేసి శుభాకాంక్షలు చెప్పనున్నారని సమాచారం. ఈ సందర్భంగా ధ్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని ఆ దేశ మీడియా చెబుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • 'సోలో'గా ఓటీటీలో విడుదలకు సిద్ధమైన సాయితేజ్​!

మెగాహీరో సాయి తేజ్​ నటిస్తున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్​' త్వరలో ఆన్​లైన్​ వేదికగా విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రబృందం ఇటీవల ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో చర్చలు జరిపినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.