ETV Bharat / city

బ్యాడ్మింటన్ కోచ్ సుధాకర్ రెడ్డి మృతి - Sudhakar Reddy passes away

ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ కోచ్​గా వ్యవహరించిన సుధాకర్ రెడ్డి మృతి చెందారు. సీనియర్ వరల్డ్ ఛాంపియన్స్ పోటీల్లో పాల్గొనేందుకు పోలాండ్ వెళ్లిన సుధాకర్ గుండెపోటు మరణించారు. ఆయన మరణాన్ని భారత్ బ్యాడ్మింటన్ సంఘం ధ్రువీకరించింది.

బ్యాడ్మింటన్ కోచ్ సుధాకర్ రెడ్డి మృతి
author img

By

Published : Aug 6, 2019, 6:15 AM IST

బ్యాడ్మింటన్‌ కోచ్‌ సుధాకర్‌రెడ్డి గుండెపోటుతో మృతిచెందారు. సీనియర్ వరల్డ్ ఛాంపియన్స్ పోటీల్లో ఆడేందుకు పోలాండ్ పర్యటిస్తున్న సుధాకర్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించినట్లు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌కు కొంతకాలం సుధాకర్ రెడ్డి కోచ్‌గా వ్యవహరించారు. సుధాకర్ అకాల మృతికి భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్ సంతాపం తెలిపింది. బ్యాడ్మింటన్‌ రంగానికి తీరని లోటుని పేర్కొంది.

ఇదీచదవండి

బ్యాడ్మింటన్‌ కోచ్‌ సుధాకర్‌రెడ్డి గుండెపోటుతో మృతిచెందారు. సీనియర్ వరల్డ్ ఛాంపియన్స్ పోటీల్లో ఆడేందుకు పోలాండ్ పర్యటిస్తున్న సుధాకర్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించినట్లు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌కు కొంతకాలం సుధాకర్ రెడ్డి కోచ్‌గా వ్యవహరించారు. సుధాకర్ అకాల మృతికి భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్ సంతాపం తెలిపింది. బ్యాడ్మింటన్‌ రంగానికి తీరని లోటుని పేర్కొంది.

ఇదీచదవండి

మ్యాన్​హోల్​లో పడినా బతికాడా చిన్నారి!

Intro:గుంటూరు జిల్లా చిలకలూరి పేట ప్రాంతంలో పర్యటించిన ఎక్స్పర్ట్ కమిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ బృంద సభ్యులు


Body:గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రాంతంలో సోమవారం ఎక్స్పర్ట్ కమిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ బృంద సభ్యులు బి ఈశ్వరయ్య బి రామకృష్ణంరాజు డి వి ఆర్ కే ప్రసాద్ సాద్ పర్యటించారు ..ముందుగా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో ఉన్న మోడల్ ప్రాథమిక పాఠశాల తోపాటు ఉన్నత పాఠశాలను గణపవరంలో జడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు.. అనంతరం చిలకలూరిపేట లో ఉన్న మండల విద్యా వనరుల కేంద్రాన్ని పరిశీలించారు.. జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవాని పాఠశాలల్లో విద్యా విధానం జరుగుతున్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూపిస్తూ వివరించారు ..అనంతరం అక్కడ ఉన్న సి ఆర్ పి ల తో మాట్లాడారు ..ఈ సందర్భంగా బృంద సభ్యులు ఈశ్వరయ్య మాట్లాడుతూ మనం చదువుకునే చదువు నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా విద్యా విధానం ఉండాలని దానికనుగుణంగా పాఠశాలల్లో విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన విధానాలను ప్రభుత్వానికి నివేదించేందుకు తాము పర్యటన చేస్తున్నట్లు వివరించారు... బైట్ 1 :గంగాభవాని ,డీఈవో, గుంటూరు.. బైట్ 2: ఈశ్వరయ్య( రిషి వ్యాలీ ),ఎక్స్పర్ట్ కమిటీ బృంద సభ్యులు.


Conclusion:మల్లికార్జున రావు, ఈటీవీ భారత్ ,చిలకలూరిపేట, గుంటూరు జిల్లా ..ఫోన్ నెంబర్ :8 0 0 8 8 8 3 2 1 7
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.