ETV Bharat / city

రైతు వ్యతిరేక విధానాలను విరమించుకోవాలి: తులసి రెడ్డి

author img

By

Published : Dec 23, 2020, 6:07 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రైతు వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. నివర్ తుపాను బాధితులకు వెంటనే ఇన్​పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు.

tulasireddy comments farmers day
రైతు వ్యతిరేక విధానాలను విరమించుకోవాలి: తులసి రెడ్డి

జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విరమించుకోవాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సూచించారు. నూతన వ్యవసాయ చట్టాలు, పంపుసెట్లకు మీటర్లు బిగింపు వాటి వల్ల రైతుల తీవ్రంగా నష్టపోతారని.. వెంటనే ప్రభుత్వాలు వాటిని రద్దు చేయాలన్నారు.

రుణమాఫీ పథకం కింద పెండింగ్​లో ఉన్న రూ. 8 వేల కోట్ల బకాయిలు, బిందు సేద్యం కింద పెండింగ్​లో ఉన్న సబ్సిడీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. నివర్ తుపాను బాధితులకు ఇన్​పుట్ సబ్సిడీ ఇవ్వాలని తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు.

జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విరమించుకోవాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సూచించారు. నూతన వ్యవసాయ చట్టాలు, పంపుసెట్లకు మీటర్లు బిగింపు వాటి వల్ల రైతుల తీవ్రంగా నష్టపోతారని.. వెంటనే ప్రభుత్వాలు వాటిని రద్దు చేయాలన్నారు.

రుణమాఫీ పథకం కింద పెండింగ్​లో ఉన్న రూ. 8 వేల కోట్ల బకాయిలు, బిందు సేద్యం కింద పెండింగ్​లో ఉన్న సబ్సిడీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. నివర్ తుపాను బాధితులకు ఇన్​పుట్ సబ్సిడీ ఇవ్వాలని తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి :

ఉచితంగా గృహాలు అందించాలని కోరుతూ తెదేపా నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.